జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోడ్డుప్రమాదంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి
Published on Mon, 09/19/2016 - 18:43
ములకలచెరువు (చిత్తూరు) : చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ములకలచెరువు మండలం వేపురికోట పంచాయతీ బత్తలాపురంలో ఉండే రవిచంద్ర(45) తిరుపతిలో ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం అతడు మదనపల్లి వైపు తన బైక్పై వెళ్తుండగా గ్రామ సమీపంలోనే బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రవిచంద్ర అక్కడికక్కడే చనిపోయాడు.
#
Tags