సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాముకాటుతో రైతు మృతి
Published on Sat, 08/08/2015 - 12:06
కర్నూలు : వ్యవసాయం చేసుకుంటున్న వ్యక్తిని పాము కాటేసింది. దీంతో ఆయన అక్కడికక్కడే నురుగులు కక్కుతూ మృతి చెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోస్గిలోని రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న నర్సన్న (34) తనకున్న మూడెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
అందులో భాగంగా ఈ రోజు ఉదయం బావి వద్ద పని చేసుకుంటుండగా అటుగా వచ్చిన పాము అతడిని కాటేసింది. ఇది గమనించిన రైతులు వెంటనే నర్సన్నను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అయితే అతడు అప్పటికే మృతిచెందాడు. మృతుడు నర్సన్నకు భార్య, ఇద్దరు కుమారులతోపాటు ఓ కుమార్తె కూడా ఉందని స్థానికులు తెలిపారు.
#
Tags