రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పేకాట శిబిరంపై దాడులు.. ఐదుగురు అరెస్ట్
Published on Wed, 03/30/2016 - 08:07
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఐదుగురు పేకాట రాయుళ్లను పోలీసులు బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. బుద్వేల్ రైల్వే స్టేషన్ సమీపంలోని లారీ పార్కింగ్ పక్కన కట్టెల గోదాములో పేకాట శిబిరం నడుస్తుందన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.69,600 నగదు స్వాధీనం చేసుకున్నారు.
#
Tags