నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ..
Published on Sun, 05/29/2016 - 10:13
- ఐదుగురికి గాయాలు
పూతలపట్టు
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వేము ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనగా ఐదుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. చిత్తూరు వైపు వెళుతున్న బస్సు స్టేజీ వద్ద ఆపుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. గాయపడిన ప్రయాణికులకు పూతలపట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు.
#
Tags