అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహిళ కడుపులో ఐదు కిలోల కణితి
Published on Sat, 09/24/2016 - 17:08
- శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు
మెదక్: మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు శనివారం ఓ మహిళ కడుపులోంచి 5కిలోల కణితిని శస్త్ర చికిత్స చేసి తొలగించారు. కొల్చారం మండలం సంగాయిపేటకు చెందిన గడ్డం శకుంతల గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమెను ఇటీవల పట్టణంలోని సాత్విక్ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు పి.చంద్రశేఖర్, జయచంద్ర శస్త్రచికిత్స చేసి కణితి తొలగించారు.
#
Tags