ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డీఈడీ కళాశాలలో ఫుడ్ మేళా
Published on Wed, 05/03/2017 - 22:02
దెందులూరు: ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఎన్ని ఉన్నా వ్యర్థమేనని దెందులూరు విజయ్ నగేష్ డీఈడీ కళాశాల కాలి అనిల్ కుమార్ అన్నారు. బుధవారం కళాశాలలో కరస్పాండెంట్ సుగ్గిశెట్టి నూకరాజు అధ్యక్షతన ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. డీఈడీ విద్యార్థులు ఐదు గ్రూపులుగా ఏర్పడి ఐదు విభాగాల్లో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసి ఆడిటోరియం హాల్లో ప్రదర్శించారు. పిండి పదార్థాలు, ప్రొటీన్స్, కొవ్వు పదార్థాలు, విటమిన్స్, ఖనిజ లవణాలు కలిగి ఉన్న వివిధ రకాలు ఆహార పదార్థాలను తయారు చేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సుగ్గిశెట్టి సత్యనారాయణ, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
#
Tags