వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జోరందుకున్న వరి నాట్లు
Published on Wed, 08/03/2016 - 16:51
రోజూ వర్షాలు కురియడం.. చెరువుల్లో పుష్కలంగా నీరు చేరడంతో రైతన్నలు వరి నాటుపై ఆసక్తి చుపుతున్నారు. గతేడాది సుమారు 100 ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఈ ఏడాది సుమారు 300 ఎకరాలకు పైగా సాగవుతున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. ఏళ్ల తరబడి సాగుకు నోచుకోని బీడు భూములను కూడా రైతన్నలు సాగులోకి తెస్తున్నారు. మండలంలోని పెద్దేముల్, దుగ్గాపూర్, మంబాపూర్, జనగాం, గాజీపూర్, బుద్దారం, కందనెల్లితండా, తింసాన్పల్లి తదితర గ్రామాల్లో వరి నాట్లు వేయడం జోరందుకుంది. దానికి తోడు కులీలకు డిమాండ్ కూడా పెరింగిందని రైతులు అంటున్నారు. - పెద్దేముల్
#
Tags