Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఊరిస్తున్న మేఘాలు
Published on Sat, 09/10/2016 - 19:11
రాయికోడ్: భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులను ఆకాశంలోని మేఘాలు ఊరిస్తున్నాయి. గత రెండు రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీంతో వాతావరణం చల్లబడుతున్నప్పటికీ వానలు కురవడంలేదు. మండలంలో సాగువుతున్న పత్తి మొక్కలు వర్షాలు లేక ఎండుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో భారీ వర్షాలు కురవాలని కోరుకుంటున్న రైతులకు నిరాశే ఎదురైంది.
ఆగష్టులో సాధారణ వర్షాపాతం కంటే తక్కువగా నమోదైంది. 215 ఎంఎం వర్షాపాతం నమోదు కావాల్సి ఉండగా 50 శాతం వర్షాపాతమే కురిసింది. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురై వర్షాల కోసం ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోఘాకాశంలో దట్టంగా అలుముకుంటున్న నల్లని మేఘాలు రైతులకు ఊరిస్తున్నాయి. భారీ వర్షాలు కురవాలని మండల రైతాంగం వేడుకుంటోంది.
#
Tags