విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భద్రకాళి చెరువు మరమ్మతుకు అదనపు నిధులు మంజూరు
Published on Sun, 09/25/2016 - 01:01
వరంగల్: భద్రకాళి చెరువు మరమ్మతు పనులకు అదనపు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిషన్ కాకతీయ ఫేజ్- 2లో చెరువు మరమ్మతులకు రూ405.10 లక్షలు కేటాయించింది. కాగా అదనంగా పనుల కోసం ఇంజినీర్లు ప్రతిపాదించడంతో రూ.57.70 లక్షలను కేటాయించింది. దీంతో ఈచెరువుకు ఇప్పటిదాకా మొత్తం రూ.4.62 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే చేపట్టిన పనుల్లో ఎలాంటి పూడికతీతలు చేపట్టలేదు. ఈ అదనపు నిధులతో ఏయే పనులు చేపడతారనేది వేచి చూడాలి.
#
Tags