చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నంద్యాలకు నజరానా
Published on Tue, 07/11/2017 - 23:05
– రూ. 3 కోట్లతో కాపు కల్యాణ మండపం
కర్నూలు(అర్బన్): ఉప ఎన్నికలు జరుగుతున్న నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఇప్పటికే రూ.వేల కోట్లను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంగళవారం నంద్యాలలో రూ.3 కోట్లతో కాపు కల్యాణ మండపాన్ని నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ బీ ఉదయలక్ష్మి జీఓ 101ను జారీ చేశారు.
#
Tags