రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కడుపునొప్పి తాళలేక బాలిక ఆత్మహత్య
Published on Tue, 02/14/2017 - 01:30
అనంతపురం సెంట్రల్: కడుపునొప్పి తాళలేక ఓ బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు...నగరంలో ప్రియాంకనగర్లో నివాసముంటున్న నాగప్ప కుమార్తె అనిత (15) పదోతరగతి వరకు చదివింది. ఈమె కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. సోమవారం కడుపునొప్పి అధికమై ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చే సమయానికి బాలిక మృతి చెందింది. త్రీటౌ¯ŒS సీఐ వెంకటేసులు, ఎస్ఐ కరుణాకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags