అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్వర్ణకారుడు ఆత్మహత్య
Published on Mon, 08/15/2016 - 01:09
నంద్యాల: అప్పుల భారంతో నంద్యాలకు చెందిన స్వర్ణకారుడు రామాయణం రాజు(40) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు స్థానిక బైర్మల్వీధిలోని పాత బాలికోన్నత పాఠశాల ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. రెడీమెడ్ నగల రాకతో సరిగ్గా పనులు జరగక కుటుంబ పోషణ భారమైంది. చేసిన అప్పులు సుమారు రూ. 8లక్షలు తీర్చే దారి లేకపోవడం.. రుణదాత ఒత్తిళ్ల నేపథ్యంలో మూడు నెలల క్రితం అదశ్యమయ్యాడు. అయితే శనివారం రాత్రి ఇంటికి చేరుకొని కొద్దిసేపు భార్య, కుటుంబ సభ్యులతో గడిపాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనికి భార్య పుణ్యవతి, ముగ్గురు పిల్లలు సంతానం. ప్రియశ్రీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, హారిక 10వ తరగతి, కుమారుడు జయసింహ 10వ తరగతి చదువుతున్నారు. వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags