వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మార్మోగిన గోవింద నామస్మరణ
Published on Sat, 07/23/2016 - 23:58
అనంతపురం కల్చరల్ : లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న ఏడు శనివారాల వ్రతాలు నగరంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో శనివారం స్థానిక ఆర్ఎఫ్ రోడ్డులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఆలయ అర్చకులు ఏఎల్ఎన్ శాస్త్రి, హరికిషోర్ శర్మ నేతత్వంలో వందలాది మహిళలు సామూహిక వ్రతమాచరించారు.
ఏకరూప వస్త్రధారణతో బారులు తీరి కూర్చున్న మహిళలు తమ ముందు ఏర్పాటు చేసుకున్న వెంకటేశ్వర స్వామి ప్రతిమకు పసుపు, కుంకమలతో, పవిత్ర జలాలతో, పుష్పాలతో పూజలు చేశారు. అనంతర ం అర్చకులు ఏడు శనివారాల వ్రత విశిష్టత గురించి వివరించారు. కార్యక్రమంలో విశ్వనాథరెడ్డి, కొండయ్య, నాగరాజు, ఫెక్ల్స్ రమణ తదితరులు పాల్గొన్నారు.
#
Tags