హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మిషన్ కాకతీయలో ఖమ్మం జిల్లా ఫస్ట్: తుమ్మల
Published on Sat, 07/02/2016 - 14:08
ఖమ్మం: మిషన్ కాకతీయ పనుల్లో ఖమ్మం జిల్లాది మొదటి స్థానం అక్రమించిందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. శనివారం ఖమ్మంలో తుమ్మల విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా మరో రెండు నెలల్లో సాగు నీరందిస్తామన్నారు. తక్షణమే హైకోర్టు విభజన జరగాలని లేదా ఉన్న హైకోర్టును ఇరు రాష్ట్రాలకు విభజించి విధులు నిర్వహించాలని తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.
#
Tags