నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గూడెపువలసలో ఉద్రిక్తత
Published on Tue, 12/08/2015 - 12:50
విజయనగరం : విజయనగరం జిల్లా భోగాపురం మండలం గూడెపువలస గ్రామంలో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం సర్వేయర్లు గ్రామంలో ప్రవేశించారు. ఆ విషయాన్ని గమనించి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో సర్వేయర్లతో వారు వాగ్వాదానికి దిగారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని... గ్రామస్తులను సముదాయించేందుకు యత్నించారు.
దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు... పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇద్దరు న్యాయవాదులతోపాటు నలుగురు గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
#
Tags