IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చిరుతల కాళ్లు నరికి తీసుకెళ్లిన వేటగాళ్లు !
Published on Sun, 07/03/2016 - 11:58
ఖమ్మం: ఖమ్మం జిల్లా చంద్రుగొండు మండలం అబ్బూగూడెంలో రెండు చిరుతలు మృతి చెందినట్లు స్థానికులు ఆదివారం గుర్తించారు. దీనిపై అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని...రెండు చిరుతల మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు.
వేటగాళ్లు పెట్టిన విషాహారం తిని రెండు చిరుతలు మరణించినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. చిరుతల కాళ్లు నరికి వేటగాళ్లు తీసుకెళ్లినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags