రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాగి ఆకుపై సింధు చిత్రం
Published on Mon, 08/22/2016 - 22:05
కదిరి టౌన్ :
రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు చిత్రాన్ని అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన చిత్రకారుడు శేషు రాగి ఆకుపై చిత్రించి తన అభిమానాన్ని చాటుకున్నారు. భారతదేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేసిన సింధు కోసం ఆమె చిత్రాన్ని ఇలా గీసి స్వాగతం పలుకుతున్నట్లు శేషు చెప్పారు.
#
Tags