విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎంపీఈఓ పోస్టుల భర్తీకి 12న ఇంటర్వ్యూలు
Published on Mon, 05/08/2017 - 23:11
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యానశాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఎంపీఈఓ పోస్టుల భర్తీకి ఈ నెల 12న జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆధ్వర్యంలోని కమిటీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈమేరకు సోమవారం..ఉద్యానశాఖ ఏడీ రఘునాథరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. మూడో విడతలో 62 ఎంపీఈఓ పోస్టుల భర్తీకి బీఎస్సీ బాటనీ అభ్యర్థులు 239 మందిని ఇంటర్వ్యూకు పిలిచినట్లు తెలిపారు. ఇంటర్వ్యూలకు ఎంపికయిన అభ్యర్థుల వివరాలు కర్నూలు జిల్లా వెబ్సైట్ www.kurnool.gov.inలో పెట్టామని అభ్యర్థులు చూసుకోవచ్చని తెలిపారు. ఇంటర్వ్యూలకు 12న ఉదయం 8 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
#
Tags