నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నృసింహుని దర్శించుకున్న కర్నాటక హైకోర్టు జడ్జి
Published on Fri, 10/14/2016 - 22:30
మంగళగిరి: మంగళగిరిలో వేంచేసిఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారిని శుక్రవారం కర్నాటక హోకోర్టు జడ్జి వేణుగోపాల్ దంపతులు దర్శించుకున్నారు. ఎగువ, దిగువ సన్నిధులలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకుS ఆలయ పాలకవర్గ సభ్యులు, ఈవో పానకాలరావు ఆలయమర్యాదలతో స్వాగతం పలకగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జడ్జి వేణుగోపాల్ దంపతులకు ఈవో మండెపూడి పానకాలరావు నృసింహుని చిత్రపటాన్ని బహుకరించారు.
#
Tags