మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
రైలు కిందపడి కర్ణాటక వాసి మృతి
Published on Wed, 03/22/2017 - 23:29
హిందూపురం అర్బన్ : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపురం–దేవరపల్లి రైల్వేస్టేషన్ మధ్య రైలు కింద పడి కర్ణాటక రాష్ట్రం రాయచూర్కు చెందిన షేక్ ఖాజా హుసేన్(41) బుధవారం మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారి రైలు కింద పడిపోయి చనిపోయాడని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
#
Tags