వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జైలులో కేశవరెడ్డి నిరాహార దీక్ష !
Published on Wed, 01/11/2017 - 23:20
కర్నూలు(లీగల్): జిల్లా జైలులో ఖైదీలకు అందించే భోజనం నాణ్యత లేదని, ములాకత్కు వచ్చే సందర్శల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలతో రిమాండ్ ఖైదీగా ఉన్న కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి, మరికొంతమంది ఖైదీలు బుధవారం నిరాహారదీక్షలు చేస్తున్నట్లు తెలిసింది. వారు చేపట్టిన నిరాహారదీక్ష విషయం జిల్లా జైళ్ల అధికారి దృష్టికి వెళ్లిందని, సదరు విషయంపై విచారణ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం పోలీసు నిఘా వర్గాల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. జైలులో ఖైదీల నిరాహారదీక్ష చేపట్టిన విషయంపై సంబంధిత జైలు అధికారులను సంప్రదించగా వారు అందుబాటులోకి రాలేదు.
#
Tags