చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎంజీబీఎస్లో కిడ్నాప్ గ్యాంగ్ అరెస్టు
Published on Tue, 07/26/2016 - 15:40
హైదరాబాద్: నగరంలోని మహాత్మగాంధీ బస్ స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులను కిడ్నాప్ చేసి, హతమారుస్తున్న నలుగురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పదిహేను రోజుల క్రితం బస్టాండ్లో ఉన్న ఓ యువకుడిని కిడ్నాప్ చేసి.. అనంతరం దారుణంగా చంపారు. దీనిపై ఉప్పందుకున్న పోలీసులు వారి కదలికలపై నిఘా పెట్టారు. ఆ ముఠా సభ్యులు.. మరో ఇద్దరిని కిడ్నాప్ చేసేందుకు పథకం వేశారు. దీనిని పసిగట్టిన పోలీసులు మంగళవారం మధ్యాహ్నం వారిని అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్ సభ్యులు జార్ఖండ్, మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. డబ్బు కోసమే వారు ఈ దుశ్చర్యలకు ఒడిగడుతున్నట్లు సమాచారం.
#
Tags