రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కుక్క వచ్చిందని... భవనం పై నుంచి దూకిన కూలీలు
Published on Thu, 06/09/2016 - 13:34
విశాఖపట్నం : నిర్మాణంలో ఉన్న భవనంపై పని చేస్తున్న ముగ్గురు కూలీలు.. భవనంపై నుంచి కిందకి దూకిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖపట్నం నగరంలోని అక్కయ్యపాలెం లలితానగర్లో గురువారం చోటు చేసుకుంది. కూలీలు పని చేస్తున్న సమయంలో ఇంట్లోని పెంపుడు కుక్కను విడిచిపెట్టారు.
ఆ కుక్క డాబాపైకి వెళ్లింది. దీంతో భయాందోళనలకు గురైన కూలీలు భవనం పై నుంచి దూకేశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా..కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరిలో మరో వ్యక్తి కూడా మరణించాడు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
#
Tags