రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'అలా పనిచేయడం కరెక్టు కాదు'
Published on Fri, 09/25/2015 - 13:06
గుంటూరు: పోలీసులు టీడీపీ నాయకుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం కరెక్టు కాదని వైఎస్సార్ సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. న్యాయన్యాయాల గురించి తెలుసుకుని వ్యవహరిస్తే మంచిదన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా వస్తే భావితరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే వైఎస్ జగన్ కు పేరొస్తుందేమోనని చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీలో గురువారం చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.
#
Tags