ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రిఫరీగా లిమ్మేష్కుమార్
Published on Tue, 02/07/2017 - 19:05
కవిటి(ఇచ్ఛాపురం): మండలంలోని పెద్దమెళియాపుట్టుగ జెడ్పీ ఉన్నత పాఠశాల పీఈటీ లిమ్మేష్కుమార్ పండా ఈ నెల ఎనిమిది నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం బెల్లంపల్లిలో జరగనున్న 62వ జూనియర్స్ జాతీయస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలకు రిఫరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన సమాచారం వచ్చింది. పలుమార్లు రిఫరీగా ఎంపికైన తనకు మరోసారి అవకాశం లభించడంపై కవిటి పంచాయతీ సర్పంచ్ పాండవ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు.
#
Tags