రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హంద్రీనీవా కాలువ పనుల్లో అపశృతి
Published on Fri, 12/02/2016 - 17:51
చిత్తూరు: జిల్లాలో జరుగుతున్న హంద్రీనీవా కాలువ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. వీకోటలో జరుగుతున్న కాలువ పనుల్లో కాంక్రీట్ మిక్చర్ బోల్తాపడింది. ఈ సంఘటనలో డ్రైవర్ ఆంజనేయులు అక్కడికక్కడే మృతిచెందింది. అంజనేయులు మహబూబ్నగర్జిల్లా వాసి. కాలువ పనులు పర్యవేక్షించే ఇంజనీర్లు, ఇతర అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని అతని స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
#
Tags