బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
Published on Sat, 09/24/2016 - 00:24
యాదగిరిగుట్ట
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని వంగపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర గాయాలతో గ్రామంలోని రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని స్థానికులు గమనించారు. క్షతగాత్రుడిని 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు 40 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటాడని తెలిపారు. అతడు ఎవరనేది తెలియదని, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.
#
Tags