నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాజధాని నిర్మాణ పనుల్లో అపశ్రుతి
Published on Tue, 05/10/2016 - 09:16
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ పనుల్లో ఉన్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కాంక్రీట్ మిషన్లో పడి మృతి చెందాడు. ఈ సంఘటన వెలగపూడిలో మంగళవారం చోటుచేసుకుంది. ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పనులను ప్రభుత్వం చేపట్టింది.
ఈ నిర్మాణ పనుల్లో ఉన్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ కాంక్రీట్ మిషన్లో పడి మృతి చెందాడు. మృతుడు బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags