వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శెనక్కాయలు తిన్నాడని చంపేశాడు!
Published on Thu, 01/07/2016 - 21:21
కెరమెరి(ఆదిలాబాద్): తన చేనులో శెనక్కాయలు తిన్నాడని జరిగిన గొడవ ఒకరి మరణానికి దారితీసింది. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం నిశాని గ్రామానికి చెందిన లక్ష్మణ్ తనచేనులో వేరుశెనగ పంట వేశాడు. గురువారం మధ్యాహ్నం గ్రామానికే చెందిన మడావి గంగు (45) ఆ చేనులో వేరుశెనగకాయలు తింటుండగా లక్ష్మణ్ అతనితో గొడవపడ్డాడు.
ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన లక్ష్మణ్ రాయితో గంగు తలపై కొట్టటంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మేరకు ఏఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags