నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భూమి కోసం దళితుడి నిరసన
Published on Wed, 04/05/2017 - 23:02
అమడగూరు (పుట్టపర్తి) : తమ గ్రామానికే చెందిన ఓ వ్యక్తి తన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని అమడగూరు మండలం గుండువారిపల్లికి చెందిన నరసింహులు అనే దళితుడు బుధవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా 414 సర్వే నెంబరులోని నాలుగు ఎకరాల భూమి తన ఆధీనంలో ఉందన్నారు. పాస్పుస్తకం కూడా తన పేరుమీదే ఉందన్నారు. అయితే తమ గ్రామానికే చెందిన ఓ వ్యక్తి తనకు తెలియకుండా అతని పాస్పుస్తకంలో ఈ భూమిని ఎక్కించుకున్నారని ఆవేదన చెందారు. పై అధికారులకు తెలిపినా పట్టించుకున్న పాపాన పోలేదని విచారం వెలిబుచ్చారు.
#
Tags