amp pages | Sakshi

వ్యక్తి ఆత్మహత్య

Published on Thu, 10/06/2016 - 22:06

కనగల్‌
అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వ్యక్తి మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం లచ్చుగూడెం పరిధి కుమ్మరిగూడెంలో జరిగింది. కనగల్‌ ఎస్సై డి.నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సత్యమయ్య(55) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. తీవ్రంగా కడుపునొప్పి రావడంతో బాధ భరించలేక జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురగులమందు తాగాడు. ఇంటి పక్కల వారు గమనించి వ్యవసాయ భూమిలో పనులకు వెళ్లిన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు వచ్చి బాధితుడిని చికిత్స నిమిత్తం 108లో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సత్యమయ్య మృతి చెందాడు. మృతుడి కుమారుడు నరేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.  
 

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)