ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యుదాఘాతంలో వ్యక్తి మృతి
Published on Mon, 03/06/2017 - 00:11
అమినాబాద్(తుగ్గలి) : మండలంలోని అమినాబాద్ గ్రామానికి చెందిన బాలరాజు(28) అనే వ్యక్తి ఆదివారం అనంతపురం జిల్లా పామిడిలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. బాలరాజు విద్యుత్ లైను మరమ్మతుల పనికి వెళ్లాడు. రోజూలాగే ఊరి నుంచి వెళ్లి పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై సృహ తప్పి పడిపోయాడు. గమనించిన తోటి సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడి బాలరాజుకు భార్య లలిత, కూతురు ఉంది. మృతి వార్త తెలియగానే కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
#
Tags