కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
5 రాష్ట్రాల్లో మావోయిస్టుల బంద్!
Published on Sat, 10/29/2016 - 14:31
హైదరాబాద్: ఏఓబీలో ఈ నెల 24న జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టు నేతలు నవంబర్ 3వ తేదీన బంద్ కు పిలుపునిచ్చారు. ఐదు రాష్ట్రాల్లో ఆ రోజు బంద్ కు పిలుపునిస్తూ ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఓ లేఖ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించింది.
40 ఏళ్ల తమ పార్టీ చరిత్రలో ఆ ఎన్ కౌంటర్ వల్ల మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లిందని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఏఓబీ ఎన్ కౌంటర్ పూర్తిగా కోవర్టు ఆపరేషన్ అని మావోయిస్టు పార్టీ నేతలు తాము విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఏఓబీలో ఈ నెల 24న జరిగిన ఎన్కౌంటర్, ఆయా ఘటనలలో దాదాపు 30 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.
#
Tags