అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అగ్గిపెట్టె ఇవ్వలేదని వ్యక్తిపై దాడి
Published on Wed, 06/29/2016 - 02:28
నెల్లూరు(క్రైమ్) : అగ్గిపెట్టపై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో ఓవ్యక్తిపై కొందరు దాడిచేసి గాయపర్చారు. వివరాలు.. నెల్లూరులోని హరనాథపురం సర్వేపల్లి కాలువకట్టకు చెందిన ఆర్.సాయి ఆటో డ్రైవర్. అతను ఈనెల 26వ తేదీ రాత్రి ముత్తుకూరు బస్టాండు సమీపంలోని బ్రాందీషాప్ వద్ద తన అల్లుడు కోదండపాణితో కలిసి ఉండగా అదేప్రాంతానికి చెందిన నాగరాజు అతని స్నేహితులు అక్కడకి వచ్చారు. మద్యం మత్తులో అగ్గిపెట్టె కావాలని సాయిని అడిగారు.
తనవద్ద అతను లేదని చెప్పడంతో కోపోద్రిక్తులైన వారు గొడవపడ్డారు. రాడ్ తీసుకొని సాయిపై దాడిచేసి గాయపర్చారు. బాధితుడు మంగళవారం నాలుగో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
#
Tags