రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బిర్కూర్ మండలంలో మంత్రి పోచారం పర్యటన
Published on Thu, 06/23/2016 - 13:00
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి గురువారం నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలంలో పర్యటించారు. తిమ్మాపూర్లోని అంకూశ్ఖాన్చెరువు మినీ ట్యాంక్బండ్ పనులను పరిశీలించారు. అనంతరం తిమ్మాపూర్లోని వేంకటేశ్వరాలయంలో పూజలు చేశారు. దాత ఉప్పలపాటి సుబ్బారావు స్వామివారికి చేయించిన బంగారు నగలను స్వామి వారికి అలంకరింపజేశారు. ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
#
Tags