వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తీరని నోట్ల తిప్పలు
Published on Sun, 01/08/2017 - 22:08
అల్లీపూర్లో క్యూలో వ్యక్తులకు బదులు చెప్పులు
మల్యాల: మల్యాల మండల కేంద్రంలో నగదు కష్టాలు కొనసాగుతున్నాయి. యూనియన్ బ్యాంకు ఎదుట తెల్లవారు నుంచే క్యూకడుతున్నారు. బీడీ కార్మికుల వేతనాలుసైతం బ్యాంకు ఖాతాల్లో వేస్తుండడంతో రోజురోజుకు ఖాతాదారుల క్యూ పెరుగుతోంది. దీనికితోడు ఏటీఎం సైతం పనిచేయకపోవడంతో ఇటు పింఛన్దారులు, బీడీ కార్మికులు, రైతులు డబ్బుల కోసం బ్యాంకు వద్ద గంటల తరబడి క్యూ కడుతున్నారు.
రాయికల్: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట శనివారం ఉదయం 9 గంటలకు ఖాతాదారులు చెçప్పులతో నిరసన వ్యక్తం చేశారు. వివిధ గ్రామల నుంచి వచ్చిన ఖాతాదారులు క్యూలైన్ లో నిలబడే ఓపిక క లేవడంతో ఇలా చెప్పులు పెట్టారు.
#
Tags