తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బిడ్డతో సహా తల్లి ఆత్మహత్య
Published on Thu, 07/28/2016 - 18:14
కేససముద్రం (వరంగల్ జిల్లా) : కేససముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్సు రైలు కిందపడి అలివేలు(21) అనే వివాహిత తన రెండు సంవత్సరాల కుమారుడు కౌశిక్తో సహా ఆత్మహత్య చేసుకుంది. రాము అనే వ్యక్తిని అలివేలు ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన అలివేలు కుమారుడితో సహా రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags