వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కుమారులకు పెళ్లి కావడంలేదని తల్లి..
Published on Thu, 09/22/2016 - 23:17
సనత్నగర్: కుమారులకు పెళ్లి కావడంలేదని తల్లి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన బేగంపేట ఠాణా పరిధిలో జరిగింది. ఎస్ఐ కిష్టయ్య కథనం ప్రకారం..బేగంపేట గగన్ విహార్ కాలనీ నివాసి ఏ కౌశల్య (58) తన కుమారులకు వివాహాలు కావడంలేదని కొంతకాలంగా మనోవేదనకు గురవుతోంది.
ఈ నేపథ్యంలో ఆమె గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. బేగంపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags