నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేడు, రేపు ఎంపీఈఓ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు
Published on Tue, 09/27/2016 - 22:58
అనంతపురం అగ్రికల్చర్ : వ్యవసాయశాఖ పరిధిలో దరఖాస్తు చేసుకున్న మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (ఎంపీఈఓ) అభ్యర్థులకు బుధ, గురువారం) ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. 124 పోస్టుల భర్తీలో భాగంగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని 231 మందికి కాల్లెటర్లు పంపామన్నారు. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 130 మందికి, 29న (గురువారం) 101 మందికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు.
#
Tags