Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @మచిలీపట్నం (కృష్ణా జిల్లా)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నీళ్లనుకుని యాసిడ్ తాగిన ఎంటెక్ విద్యార్థిని
Published on Fri, 06/24/2016 - 23:43
- ఎంటెక్ విద్యార్థిని మృతి
జనగామ: కళాశాలకు వెళ్లే తొందరలో నీళ్లుగా భావించి యాసిడ్ తాగిన విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. వరంగల్ జిల్లా జనగామలోని వీవర్స్ కాలనీకి చెందిన మాచర్ల సారిక(23) హైదరాబాద్లోని ఓ కళాశాలలో ఎంటెక్ చదువుతోంది. ప్రతిరోజూ హైదరాబాద్ వెళ్లి వచ్చే ఆమె ఈనెల 20న కళాశాలకు వెళ్లే తొందరలో పట్టు వస్త్రాలు శుభ్రం చేసేందుకు వినియోగించే యూసిడ్ను తాగునీరని భావించి తాగింది. అస్వస్థతకు గురైన ఆమెను ఏరియా ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం సారిక మృతి చెందింది.
#
Tags