అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'అమాయకులపై కేసులు పెడితే ఊరుకోం'
Published on Wed, 02/10/2016 - 14:18
కాకినాడ : కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను ఏడు నెలల్లోగా అమలుచేయాలని టీడీపీ ప్రభుత్వాన్ని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం విలేకర్లతో మాట్లాడారు. హామీల అమలు కోసం ప్రభుత్వం మరోసారి రోడ్లెక్కే పరిస్థితి రాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం తమ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తుని ఘటనలో అమాయకులపై కేసులు పెడితే ఊరుకోమని ముద్రగడ స్పష్టం చేశారు. కాపు ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ఈ సందర్భంగా ముద్రగడ కృతజ్ఞతలు చెప్పారు.
#
Tags