నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉప్పొంగిన భక్తిభావం
Published on Sun, 01/08/2017 - 23:08
జిల్లాలో ఆదివారం వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వైష్ణవ దేవాలయాల్లో స్వామి వారిని భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. అహోబిలంలో లక్ష్మీనరసింహ స్వామి గరుడ వాహనంపై విహరించారు. మహానందిలో కోదండ రామస్వామికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంలో మద్దిలేటయ్య కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు రావణవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నంద్యాలలో వేంకటేశ్వర స్వామిని స్వర్ణ హరిత అలంకారంలో పూజలందుకున్నారు.
- సాక్షి నెట్వర్క్
#
Tags