వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొనసాగుతున్నగాలింపు చర్యలు
Published on Mon, 12/05/2016 - 22:47
సిద్దవటం : సిద్దవటం పెన్నానదిలో కొట్టుకుపోయి యువకుని కోసం పోలీసులు, ఈతగా ళ్లు సోమవారం గాలింపు చర్యలు చేపట్టారు. కడప నగరం ఇందిరానగర్కు చెందిన ఎనమ ల రామాంజనేయులు (22) అనే యువకుడు ఆదివారం మçధ్యాహ్నం సిద్దవటంలోని లోలెవెల్ కాజ్వే వద్దకు వచ్చి నీటిలో ఈత కొ డుతూ పెన్నాలో గల్లంతైన విషయం తెలిసిం దే. ఆదివారం రాత్రి, సోమవారం పెన్నానీటిలో ఇరువైపులా గాలింపు చర్యలు చేపడు తూ వెలుగుపల్లె గ్రామం దాటుకుని పెన్నానదిలో వెతికామని ఎస్ఐ అరుణ్రెడ్డి తెలిపారు. తర్వాత ఎక్కడైనా ఇరుక్కుని ఉంటాడనే ఉద్దేశంతో బోటులో వెళ్లి కూడా గాలింపు చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.
#
Tags