వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి
Published on Sun, 08/14/2016 - 00:05
పొనకల్(దుగ్గొండి): ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పొనకల్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్మెట సురేష్(34) శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఉక్కపోత ఎక్కువ కావడంతో టేబుల్ ఫ్యాన్ ఆన్ చేయబోయాడు. ఈక్రమంలో దెబ్బతిన్న విద్యుత్ తీగకు చేయి తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతన్ని వెంటనే ఎంజీఎంకు తరలించగా, చికిత్సపొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్య రేణుక, ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతుడి సోదరుడు నర్మెట అయిలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రఫాయిల్ తెలిపారు.
#
Tags