ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేటి నుంచి ఓయూసెట్ పరీక్షలు
Published on Mon, 06/06/2016 - 00:09
హైదరాబాద్: ఓయూతో పాటు తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల్లో వివిధ పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ళ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సోమవారం నుంచి ఓయూసెట్-2016 ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం ఎమ్మెస్సీ జాగ్రఫీ, మధ్యాహ్నం ఎంఏ థియేటర్ ఆర్ట్స్, ఎమ్మెస్సీ జాగ్రఫీ, ఎలక్ట్రానిక్స్, సాయంత్రం ఎంఏ లింగ్విస్టిక్స్ కోర్సులకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. బయోమెట్రిక్ విధానం కావడంతో పరీక్షకు అరగంట ముందుగా చేరుకోవాలని పీజీ అడ్మిషన్స్ జాయింట్ డెరైక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు.
#
Tags