ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఆ ఘనత చంద్రబాబుదే'
Published on Sat, 02/27/2016 - 12:54
అనంతపురం : సీఎం చంద్రబాబుపై ఏపీ సీపీఎం కార్యదర్శి పి. మధు శనివారం అనంతపురంలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాజకీయాలను వ్యాపారమయం చేసిన ఘనత చంద్రబాబుదే అని విమర్శించారు. ఎన్నికల హామీలను పక్కన పెట్టి ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నారని చంద్రబాబుపై మధు మండిపడ్డారు.
#
Tags