చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా భాస్కర్రావు
Published on Mon, 09/19/2016 - 22:14
కామారెడ్డి:
పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కామారెడ్డిలోని గంజ్ ఉన్నత పాఠశాల పీజీ హెచ్ఎం ఎస్.భాస్కర్రావు నియమితులయ్యారు. ఈ మేరకు నిజామాబాద్లో జరిగిన జిల్లా కార్యనిర్వాహక వరగ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి నియామక ప్రకటన చేశారని అసోసియేట్ అధ్యక్షుడు దామోదర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
#
Tags