రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పర్వతగిరి హైస్కూల్ పీఈటీ పై వేటు
Published on Fri, 07/29/2016 - 22:15
విద్యారణ్యపురి : మహబూబాబాద్ మండలం పర్వతగిరి జిల్లా పరిషత్ హైస్కూల్ పీఈటీ ప్రేమ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు డీఈవో రాజీవ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్కూల్లో హెచ్ఎం సుభాష్, పీఈటీ ప్రేమ్కుమార్ నడు మ కొంత కాలంగా వివాదం నడుస్తుండగా డిప్యూటీ డీఈఓతో విచారణ జరిపించారు. ఈ మేరకు పీఈటీ ప్రేమ్కుమార్ను సస్పెన్షన్ చేసినట్లు డీఈవో తెలిపారు. ఇదిలా ఉండగా హెచ్ఎం సుభాష్ను గురువారం సస్పెం డ్ చేసిన విషయం విదితమే.
#
Tags