వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పశుసంవర్ధకశాఖను ప్రగతి పథంలో నడిపిస్తా
Published on Tue, 09/20/2016 - 01:09
- lనూతన జేడీడాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాకు కేటాయించిన పథకాలు సక్రమంగా అమలు చేసి, పశుసంవర్ధకశాఖను ప్రగతి పథంలో నడిపించడానికి శాయశక్తులా కృషి చేస్తానని పశుసంవర్ధకశాఖ కొత్త జాయింట్ డైరెక్టర్ (జేడీ) డాక్టర్ వి.రవీంద్రనాథఠాగూర్ అన్నారు. ప్రకాశం జిల్లాలో డీడీగా పనిచేస్తూ పదోన్నతిపై జిల్లాకు జేడీగా బదిలీపై వచ్చిన ఆయన సోమవారం స్థానిక పశుశాఖ కార్యాలయంలో ఇన్చార్జ్ జేడీ డాక్టర్ కె.జయకుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. పలువురు ఏడీలు, డాక్టర్లు, కార్యాలయ సిబ్బంది జేడీకి పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
#
Tags