అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉద్యోగాలు ఊడబీకారు
Published on Mon, 02/19/2018 - 05:42
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కందుకూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న తమను ఉద్యోగాల నుంచి తొలగించారని హజర్తతయ్య, కోటేశ్వరరావు, ప్రసాద్ ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వివరించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ఉన్న తమను తీసివేయడమే కాకుండా టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. అధికారులకు అర్జీలిచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
#
Tags